President

    కరోనా దేశంలోకి వస్తే..అధికారుల్ని చంపేస్తానంటూ వార్నింగ్!: దటీజ్ కిమ్ జాంగ్..!!

    February 29, 2020 / 10:17 AM IST

    కరోనా వైరస్ దేశంలోని వస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని..అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కరోనా దేశంలోని ఎంట్రీ ఇచ్చిదంటే అధికారుల్ని చంపేస్తానన్నట్లుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు..సుప్రీం లీడర్..కిర

    రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు

    February 25, 2020 / 03:09 PM IST

    తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�

    ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

    February 25, 2020 / 10:57 AM IST

    ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�

    ట్రంప్‌కు రాష్ట్రపతి ప్రత్యేక విందు : మెరెల్ పుట్టగొడుగులు..పప్పు,మటన్ బిర్యానీ

    February 25, 2020 / 07:25 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముక్కలేని ముద్ద దిగదు. అంటే ట్రంప్ కు మాంసాహారమంటే చాలా చాలా ఇష్టం. బీఫ్ చేపలు, మాంసం వంటివి చాలా ఇష్టంగా తింటారు. కానీ భారత పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వింద�

    ఏ అమెరికా ప్రెసిడెంట్ కు దక్కని ఆతిథ్యం

    February 25, 2020 / 05:15 AM IST

    రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్‌ త్రివ

    ట్రంప్ కోసం రాష్ట్రపతి విందు…హాజరుకానన్న మన్మోహన్

    February 24, 2020 / 02:37 PM IST

    రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే

    ఓటు కోసం ట్రంప్ టూర్ ? ప్రవాస భారతీయుల ఆకట్టుకోవడమే లక్ష్యం ? 

    February 24, 2020 / 02:26 PM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా టూర్‌పై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల కంటే ముందుగానే..ఆయన పర్యటనపై ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. మా ఇంటికొస్తే..ఏం తెస్తావు..మీ ఇంటికొస్తే..ఏం పెడుతావు..అనే చందంగా ఉందంటున్నారు. ఆర్థిక, ఆయు�

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    వావ్..సూది బెజ్జంలో ట్రంప్‌ విగ్రహం!..తెలంగాణ మైక్రో ఆర్టిస్ట్ టాలెంట్

    February 24, 2020 / 10:23 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ వచ్చారు. దీంతో ప్రధాని మోడీ హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు చెందిన జాతీయ మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌ కుమార్‌.. ట్రంప్‌ సూక్ష్మశిల్పాన్ని ఓ సూది బెజ్జంలో

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

10TV Telugu News