Home » promise
YCP MLA Amarnath in Saibaba temple : విశాఖ (Vishaka) లో ఆదివారం కాస్తా హాట్ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (Velagapudi) ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికా�
యాక్టర్-పొలిటీషియన్ Kamal Haasan బీజేపీని తిట్టిపోశారు. ఏఐఏడీఎమ్కేతో ఒప్పందం కుదుర్చుకుని ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని వాగ్దానం చేసింది. వచ్చే వారం జరగబోయే బీహార్ ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో ఇది పొందుపరిచింది. ఏఐడీఎంకే ఒప్ప
Ktr:ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ సమస్యకు సొల్యూషన్ ఇస్తున్నట్లుగా మంత్రి KTR చెప్పారు. ఏళ్ల తరబడి నివాసముంటూ ప్రభుత్వానికి పన్ను, బిల్లులు చెల్లిస్తున్న పేదలకే టైటిల్ హక్కు ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల�
డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పి.. బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి రోడ్ మీద వదిలేసి వెళ్లిపోయాడు. అనంతపురం దగ్గర్లోని శెట్టూరు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి డ్యాన్స్ నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ డ్�
కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి 70లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 6లక్షల మంది మృత్యువాత ప
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన
టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు.
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత