-
Home » Public Meeting
Public Meeting
‘మహానాడు’కు సర్వం సిద్ధం.. పసుపు మయమైన కడప గడ్డ.. తొలి రెండ్రోజులు పలు అంశాలపై చర్చలు.. తీర్మానాలు.. 29న భారీ సభ.. పూర్తి షెడ్యూల్ ఇలా..
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
అమరావతి వెళ్లే ప్రజలకు ఆహారం మెనూ ఇదే.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలతో.. వేదిక వద్ద పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ..
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు వచ్చే ప్రజలకు మూడుపూటలా ప్రత్యేక మెనూతో ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
BRS: బీఆర్ఎస్ వరంగల్ సభపై నీలినీడలు కమ్ముకున్నాయా?
అంతే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఘట్ కేసర్లో సభ నిర్వహించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఓరుగల్లు టు ఘట్కేసర్.. బీఆర్ఎస్ సభా వేదిక మార్పు? ఎందుకంటే?
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడం, పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అవ్వడం, అందులోనూ కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది.. చంద్రబాబుకి ఓటు వేశారో..: జగన్
జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, బాబుకి ఓటు వేస్తే మాత్రం..
పదేళ్ల తర్వాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి.. బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన తొలిసభ.. పూర్తి వివరాలు ఇవే..
బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు.
జగన్ మళ్లీ జైలుకి వెళ్తే ఏమవుతుందో తెలుసా?: చంద్రబాబు
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
రైతు బంధు రూ.16వేలు చేస్తాం.. జహీరాబాద్ సభలో సీఎం కేసీఆర్
జహీరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తమను గెలిపిస్తే రైతు బంధును రూ.16 వేలు చేస్తామని అన్నారు.
ఒకే ఫ్రేమ్లో కడియం, రాజయ్య
ఒకే ఫ్రేమ్లో కడియం, రాజయ్య
Haryana Politics: చంద్రయాన్-4 లాంచ్ అవ్వగానే అందులో చంద్రుడి మీదకు పంపిస్తాం.. సీఎం ఖట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు