Home » Punjab Kings
అతడి ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయంటే.. ఏ రేంజ్ లో బ్యాట్ తో విధ్వంసం చేశాడో తెలుస్తుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది.
లక్నో పై విజయం సాధించిన తరువాత గతంలో పంత్ మాట్లాడిన మాటలకు పంజాబ్ కింగ్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
శశాంక్ సింగ్ సింగిల్ తీసి ఇచ్చి ఉంటే శ్రేయస్ సెంచరీ చేసుకునే వాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తమ జట్టులో బ్యాలెన్స్డ్ బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పారు.
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని పంజాజ్ కింగ్స్కు అందించడమే తన తదుపరి లక్ష్యం అని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.