Home » Puri Jagannadh
లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పెద్దల ఎంట్రీతో ఎగ్జిబిటర్లు దీక్ష విరమించారు.
రామ్ పోతినేని, పూరీజగన్నాధ్ కలయికలో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ తెరపైకి వస్తుంటే..
యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్ల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పూరీ జగన్నాథ్ మాట నిలబెట్టు..
ఇటీవల పూరి జగన్నాధ్ తన భార్య, ఫ్యామిలీతో కలిసి తన సొంతూరికి వెళ్లి అక్కడ తమ కుటుంబం, బంధువులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. పూరి తన భార్యతో కలిసి హోమాలు నిర్వహిస్తున్నట్టు, పూజల్లో పాల్గొంటున్నట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియా�
లైగర్ మూవీ తరువాత పూరి జగన్నాధ్ తన నెక్ట్స్ మూవీని రామ్ పోతినేనితో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.
పూరీ జగన్నాద్ లైగర్ ఫ్లాప్ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సినిమా అనౌన్స్ చెయ్యకపోయినా స్టోరీ సిట్టింగ్స్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పూరీ.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ‘దేశముదురు’ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసేంద�