Home » Puri
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా(BJYM) కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. బుధవారం పూరీలో
ఎవడు కొడితే దిమ్మ తిరుగుద్దో వాడే పండుగాడు, సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు లోకల్, నా పేరు శివమణి నాక్కొంచెం మెంటల్.. ఇలాంటి డైలాగ్స్
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
జూన్ మూడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరికి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల కుర్రాడు అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేసిన ఔరా అనిపించాడు.
ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�
ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�