-
Home » Puttaparthi
Puttaparthi
కోట్లాది మందికి మార్గదర్శకులు.. భూమిపై మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయిబాబా- ప్రధాని మోదీ
నాస్తికులను సైతం ఆధ్యాత్మికంవైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి అని కీర్తించారు.
పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. 9.2కిలోల బంగారంతో విగ్రహం.. విశేషాలు ఇవే..
Sathya Sai : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
నిశ్చితార్థం తర్వాత ఆశీర్వాదం తీసుకోడానికి అక్కడికి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మిక రాలేదా?
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ మీడియాకు న్యూస్ అందించారు. (Vijay Deverakonda)
అలా లాటరీలో లిక్కర్ షాప్.. ఇలా కిడ్నాప్..! శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం..
మద్యం షాపు దక్కించుకున్నందుకే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు.
టీడీపీ కీలక నేత పల్లె రఘునాథరెడ్డికి షాక్ తప్పదా? ఆసక్తికరంగా పుట్టపర్తి టికెట్ ఫైట్
దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న రఘునాథరెడ్డి ఎన్నడూ లేనట్లు సందిగ్ధతను ఎదుర్కోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది.
పుట్టపర్తిలో అద్భుతం.. సత్యసాయి విగ్రహం మెడలో నాగుపాము.. చూసేందుకు పోటెత్తిన స్థానికులు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారి వద్ద గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం సత్యసాయి బాబా పాలరాతి విగ్రహానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యం కనిపించింది.
Heavy Rain : పుట్టపర్తిలో భారీగా కురుస్తున్న వర్షం.. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా..
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది.
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వేలాది మంది భక్తులు
భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. ఒడిశా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు.
Sridhar Reddy : మా పార్టీ వాళ్లే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
Bopparaju Venkateshwarlu : ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏసీబీ తనిఖీలతో ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.