Home » Puttaparthi
మద్యం షాపు దక్కించుకున్నందుకే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు.
దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న రఘునాథరెడ్డి ఎన్నడూ లేనట్లు సందిగ్ధతను ఎదుర్కోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారి వద్ద గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం సత్యసాయి బాబా పాలరాతి విగ్రహానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యం కనిపించింది.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది.
భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. ఒడిశా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు.
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఏసీబీ తనిఖీలతో ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.
తాజాగా సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు దైవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ దైవ కార్యక్రమాల్లో సాయి పల్లవి.............
బాహుబలి సినిమాలో కాలకేయునిలా ఉన్నావ్. సహాయకులు లేకుండా 50 మీటర్లు నడిచి చూపిస్తే నీకు గండపెండేరం తొడుగుతా.