Home » PV SINDHU
మరో సమరానికి భారత బ్యాడ్మింటన్ సిద్ధమైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసిన కొద్ది రోజుల్లోనే మొదలవనున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్కు మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్లో స�
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణం దక్కించుకుని చరిత్ర లిఖించిన పీవీ సింధుకు సత్కారాలతో పాటు ఘనమైన బహుమతులు దక్కుతున్నాయి. శుక్రవారం సెక్రటేరియట్లో ఏపీ సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను విశాఖపట్నంలో బ్యాడ్మి�
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.
ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను పూసర్ల వెంకట సింధు ఆగష్టు 27న సాధించింది. అంతకుముందు రోజే మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రపంచ ఛాంపియన్ షిప్ను గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. సింధుకు వచ్చినంతటి గౌరవం, ప్రోత్సాహకాలే కాదు.. కనీసం ప్రశ�
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పివి సింధుని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న పీవి సింధుతో 10tv ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్హహించింది. ఓడిపోతాననుకున్న క్వార్టర్స్లో తై జుంగ్పై గెలవడం ఈవెంట్లో గెలిచేందుకు మరింత ఉత్సాహాన్నందించిందని సింధు తెలిపారు. టోర్నీ గెలుస్తాన
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలవటం అంటే చిన్న విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. మరి పీవీ సింధు ఎంత కష్టపడితే ఆ చాంపియన్ ఫిప్ ను గెలుచుకుని ఉంటుంది. కింద ఉన్న వీడియో చూస్తే మీకు అర్ధం అవుతోంది. సింధు ఫిట్నెస్ కోసం కసరత్తుల�
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుక�
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని సాధించిన పీవీ సింధు భారత్కు తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం అందుకుంది. మంగళవారం ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్