Home » Question
స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ) అధ్యక్షుడు జవరే గౌడ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార�
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యా�
బీజేపీ నేతలు తనను పప్పు అనడంపై రాహుల్ స్పందిస్తూ ‘‘నేను అలాంటివి పట్టించుకోను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎవరినీ ధ్వేషించను. మీరు నన్ను కొట్టినా నేను ధ్వేషించను. నన్ను పప్పు అని పిలవడాన్ని నేను ప్రచారంగా భావిస్తాను. నిజాని�
Elon Musk: ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. దిగిపో’ అంటూ తీర్పు చెప్పారు. ఇది గడిచి ఒకరోజు అవుతున్నప్పటికీ మస్క్ మాత్రం దీనిపై స్పందించలేదు. ట్వి
గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని కేంద్రమంత్రి పంకజ్ చౌదురి సమాధానం చెప్పారు.
క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది.
తమిళనాడు ఫిట్నెస్ ఫ్రీక్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను మీరింత యంగ్గా కనిపించడానికి కారణం ఏంటని అడిగారు ఒక మహిళ.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
Six year old Kashmiri girl question for PM Modi : హోంవర్క్ చేయాలంటే పిల్లలు ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. రకరకాల కారణాలు చెప్పి హోంవర్క్ చేయటం తప్పించుకోవాలని చూస్తారు. కానీ ఓ ఆరు సంత్సరాల వయస్సున్న ఓ గడుగ్గాయి ‘‘హోం వర్క్ ఎక్కువైపోయింది మోడీ సాబ్’ అంటూ ఏకంగా ప్రధాని నరే�
Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�