Raichur

    Zika Virus In Karnataka : కర్ణాటకలో జికా వైరస్ తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారిలో గుర్తింపు

    December 13, 2022 / 09:02 AM IST

    కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది.

    Corona Effect : ఐదు రోజుల పాటు లాక్ డౌన్..బయటకు వస్తే అంతే సంగతులు

    May 19, 2021 / 07:37 AM IST

    బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

    కర్ణాటకలో విషాదం : యువకుడిని మింగిన మొసలి

    December 4, 2020 / 12:43 AM IST

    Boy herding cattle killed, eaten by crocodile in Raichur : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని డి.రాంపూర్ గ్రామంలో ఒక విద్యార్దిని మొసలి మింగేసిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిసెంబర్ 2వ తేదీ బుధవారం నాడు గ్ర�

    కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడి కుటుంబపై దాడి

    July 12, 2020 / 11:25 AM IST

    కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�

    19ఏళ్ల కుర్రాడితో ఆంటీ జంప్.. ఎక్కడికి తీసుకెళ్లిందో, ఏం చేసిందో..

    March 5, 2020 / 03:33 AM IST

    కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు,

    ఇంట్లో కూర్చొని పరీక్ష రాశారు.. 39మంది అరెస్ట్

    May 14, 2019 / 08:44 AM IST

    ఇంట్లో కూర్చొని పరీక్షలు రాసిన 39మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నాటకలోని రాయచూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్‌బర్గా యూనివర్శిటీకి సంబంధించిన బి.కామ్ సెకెండ్ సెమిస్టర్‌లోని ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పేపర్‌ను ఓ ఇంట్లో కూర�

    #JusticeForMadhu : కర్ణాటకలో విద్యార్థిని హత్య..తీవ్రమౌతున్నఆందోళనలు

    April 22, 2019 / 04:19 AM IST

    కర్ణాటకలో కలకలం రేగుతోంది. విద్యార్థిని మృతి కేసు అక్కడ సంచలనంగా మారింది. రాయచూర్‌ ఏరియాలో వెలుగు చూసిన అత్యంత దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యమైన 3 రోజుల అనంతరం విగతజీవిగా దర్శనమిచ్చింది. సగం కాలిన దేహంతో..చెట్టుకు ఉర�

    రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం

    April 19, 2019 / 07:19 AM IST

    కర్ణాటకలోని రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం అయింది. ఆమె శరీరం దహనమైంది. ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరోవైపు ఆత్

    కోడి పెట్టిన చిచ్చు : 34మందిపై కేసు.

    March 24, 2019 / 07:51 AM IST

    రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగ

10TV Telugu News