-
Home » railway tracks
railway tracks
చర్లపల్లిలో తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ లభ్యం.. అందులో సంచలన విషయాలు
విజయశాంతి భర్త కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు.
వీడిని ఏం చేసినా పాపం లేదు..! రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్, రాళ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఆ యూట్యూబర్ వికృత చేష్టలను సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, రైల్వే ట్రాక్ లను ధ్వంసం చేసేలా.. ట్రాక్ లపై రాళ్లు, గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియోలు చేస్తున్న యూట్యూబర్ గుల్జార్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రైలు పట్టాల మధ్య ఈత కొడుతూ చేపలు సందడి.. వీడియో వైరల్
ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్ లపైకి వర్షపు నీరు చేరింది.
Uttar Pradesh : రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. రైలు పట్టాల వద్ద రీల్స్ చేస్తుండగా ఢీకొట్టిన ట్రైన్, యువకుడు మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Punjab : కూతురిని చంపి, మృతదేహాన్ని బైక్ కు కట్టుకుని ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై విసిరేసిన తండ్రి
బైక్ కు కూతురు మృతదేహాన్ని కట్టుకుని రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Himachal Pradesh Tourists Stuck : హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు.. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థితోపాటు పర్యాటకులు
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం… 100 మందికి పైగా మృతి, వరద నీటిలో కొట్టుకుపోయిన భవనాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
Viral Video: హమ్మయ్య బతికిపోయాం.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. వీడియో వైరల్
ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో రైల్వే శాఖ సూచనలు పాటించాలి. అలాకాకుండా అతి ఉత్సాహం, తొందరపాటు తనం ప్రదర్శిస్తే మన ప్రాణాలకే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారం అవుతాం. ఇలాంటి ఘటనకు సంబంధ�
Pakistan ISI : భారత్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
పంజాబ్తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది.