Rajadhani

    CRDA కార్యాలయానికి రైతుల క్యూ

    January 18, 2020 / 01:27 AM IST

    అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట

    20న ఏపీ కేబినెట్ మీటింగ్ – రైతులు..రైతు కూలీలకు సాయం రెట్టింపు!

    January 18, 2020 / 12:47 AM IST

    ఏపి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యథావిధిగా 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పంచనుంది. ఈ నివేదికపై మంత్ర�

    CRDA రద్దుకు రంగం సిద్ధం : హైపవర్ కమిటీ భేటీలో చర్చ

    January 17, 2020 / 08:07 AM IST

    హైపవర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. CRDA రద్దుకు యోచిస్తోందని తెలుస్తోంది. �

    హైపవర్ మీటింగ్ : రాజధాని రైతులకు మేలు చేస్తాం – బోత్స

    January 17, 2020 / 08:02 AM IST

    రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బోత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందని తెలిపారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ టెక్నికల్ సమస్య

    రాజధానిలో ఆందోళనలు 30వ రోజు

    January 16, 2020 / 05:41 AM IST

    రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ పూట కూడా నిరసనలు చేపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో వారు ఆందోళనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నా చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణయ్యపా�

    రాజధాని రచ్చ : పండుగపూట పోరుబాట

    January 15, 2020 / 12:51 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ… అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతికి మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది. అనాలోచితంగా తీసు

    ముహూర్తం ఖరారు : ఏపీ కేబినెట్ మీటింగ్

    January 15, 2020 / 12:47 AM IST

    రాజధాని మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. 2020, జనవరి 20వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అంశమే ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశంలో… హైపవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంట�

    రాజధాని రగడ : తేల్చేస్తారా..హై పవర్ కమిటీ భేటీ

    January 13, 2020 / 12:39 AM IST

    రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్ కమిటి మరోసారి సమావేశం కానుంది. ఏం సూచ�

    రాజధాని రగడ 26వ రోజు : అమరావతే ముద్దు..మూడు రాజధానులు వద్దు

    January 12, 2020 / 08:51 AM IST

    రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 29గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బలగాలతో పికెటింగ్ చేస్తున్నారు. అటు 26వ రోజూ 2020, జనవరి 12వ తేదీ ఆదివారం రైతులు, ప్రజల ఆందోళనలు చేపడుతున్నారు. తుళ్లూరులో టెంట్లు వేసేందుకు పోలీ

    కవాతు నిర్వహించాలా ? వద్దా ? : నేతలతో పవన్ కళ్యాణ్ భేటీలు

    January 10, 2020 / 09:23 AM IST

    జనసేనానీ మళ్లీ దూకుడు పెంచారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ..ఆందోళన చేసిన పవన్..పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి 2020, జనవరి 10వ తేదీన అమరావతికి చేరుకున్నారు పవన్. అక్కడ కృష్�

10TV Telugu News