Rajadhani

    ఎంపీ సుజనాపై బోత్స గరం గరం..మీరు చెప్పినట్లు వినాలా

    December 29, 2019 / 02:08 PM IST

    బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఏపీ మంత్రి బోత్స నారాయణ గరం గరంగా ఉన్నారు. ఆయపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్పినట్లు వినాలా అంటూ ప్రశ్నించారు. మీ మాటైమైనా శాసనమా ? లేక వేదమా అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించ�

    అదుపు తప్పితే ఊరుకోం : రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

    December 29, 2019 / 10:12 AM IST

    అమరావతిలో రైతుల ఆందోళనలు చాలా సున్నితంగా చూస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాజధాని రైతులను కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని, వీరేవెరో గుర్తించామన్నారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకుంటే..ఎలాంటి అభ్యంతరం లేదన్�

    రాజధాని రైతుల పోరుబాట 12వ రోజు

    December 29, 2019 / 09:58 AM IST

    రాజధానిలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వం, మంత్రులు, నేతలు ఎంత భరోసా ఇచ్చినా..రైతులు సమ్మతించడం లేదు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. తమకు న్యాయం చేయాలని రైతుల�

    రాజధాని రగడ : అన్ని డబ్బులు లేవు..రైతులను సంతోషపరుస్తాం

    December 26, 2019 / 12:46 PM IST

    ఏపీ ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవని..అందుకే రాజధాని విషయంలో పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొంటోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, వారిక�

    రాజధాని రణం : 7వ రోజు..హోరెత్తుతున్న రైతుల ఆందోళనలు

    December 24, 2019 / 07:50 AM IST

    రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఏడోరోజు అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కృష్ణాయపాలెం, తాడికొండ మండలం మోతడకలో…

    రాజధాని నిరసన గళం : రోడ్లపై వంటలు

    December 20, 2019 / 03:55 AM IST

    రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం (మూడో రోజు) ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రైతులు నిరసనలు చేపడుతున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రోడ్లపై వంట వార్పు చేస్తూ తమ నిరసన వ

    వెంకన్నే దిగి వస్తున్నారు : అమరావతిలో ఆనంద నిలయం

    January 31, 2019 / 07:42 AM IST

    విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. 2019, జనవరి 31వ తేదీ గురువాం సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధిం�

10TV Telugu News