Home » rajanna sirisilla
ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ మహిళ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టింది. గత మూడేళ్లనుంచి తన భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అందుకే ఇలా చేశానని వాపోయింది.
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించేది కాదు. కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతున్నా సాటి మనిషిలో చలనం కనిపించేది కాదు. కానీ సెకండ్ వేవ్ సమయానికి కొంతమార్పు వచ్చింది. కరోనా పేషేంట్ ను కూడా సాధారణ రో�
A young man commits suicide by online loan apps harassed : ఆన్లైన్ లోన్యాప్స్ దురాగతానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఆన్లైన్ లోన్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన పవన్ కళ్�
Two grenade bombs in Rajna Sirisilla : రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రెనేడ్స్ కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం ధూమలలో రెండు గ్రెనేడ్స్ బయటపడ్డాయి. కొద్దిసేపటి క్రితమే బాంబు డిస్పోజల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం నుంచి పోలీసులు రాకపోవడం, గ్రెనేడ్స్
ABVP activists block Minister KTR’s convoy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేటీఆర్ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు పక్కా ప్లాన్తో మంత్
రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల వేధింపులు తాళ లేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.