Home » rajiv gandhi
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్
SC extends parole of A G Perarivalan by a week మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివళన్ కి మరో వారం పెరోల్ జారీ చేసింది సుప్రీంకోర్టు. వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీం కోర్టు సోమావారం ఆయనకి వారం రోజులపాటు పెరోల్ జారీ
ఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ స
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారని,అందులో విదేశీయులను రాజీవ్ తనతో తీసుకెళ్లారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫు�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�
ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ కు చోటు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన, ఫుడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. 2019 ఏడాదికి ప్రపం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాం�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్
గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు రాహుల్ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు పంపింది. అయితే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపై గవర్�