Home » rajya sabha
PT Usha Chairs Rajya Sabha: భారత మహిళా దిగ్గజ అథ్లెట్ అయిన ఆమె జీవితంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.
ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం మరోసారి బయటపెట్టింది. ఏపీని అప్పుల ఆంధ్రాగా మారుస్తున్నారని ఏపీ ప్రతీ సంవత్సరం సుమారు రే.45 కోట్ల వేల అప్పులు చేస్తోందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. 2019తో పోలిస్తే ఈ అప్పులు భారీ స్థాయిలో ఉన్నాయని తెల�
ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగాల్సి ఉంది.
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. �
కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. గతంలో టీడీపీ కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పింది.
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
ఏపీకి ప్రత్యేక హోదా అనేదే లేనే లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు అంటూ స్పష్టం చేసిం�
ప్రధాని మోదీ విదేశాల పర్యటనలకు సంబంధించిన ఖర్చు వివరాలను వెల్లడించాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
లోక్సభ, రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు సభ్యులు వీడ్కోలు పలికారు. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయా
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండటంతో పార్లమెంటులో సోమవారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.