Home » rajya sabha
టాలీవుడ్ సీనియర్ రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా గుర్తింపును తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ఎలాంటి కథలను అందిస్తాడో....
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.
ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్పై అత్యాచార అభియోగం నమోదైంది.
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ.. బుధవారం చేసిన ట్వీట్ తో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఇవి అవాస్తవం కాదని, ఇప్పుడే రిటైర్మెంట్ ఉండబోదని ప్రముఖ మీడియా వ్యక్తి శుభంకర్ మిశ్రా అంటున్నారు.
బీజేపీ రాష్ట్ర సీనియర్ లీడర్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్కు రాజ్యసభ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఇ�
Bihar CM: కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్కు జేడీయూ పార్టీ నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై నితీశ్ కుమార్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుత�
టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటలకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న...
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
యూపీ కోటాలో రాజ్యసభకు బీజేపీ నేత వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మురళీధర్ రావు పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోందట..