Home » rajya sabha
OC రిజర్వేషన్ల బిల్లుకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ సమర్థించింది. అయితే కీలకమైన బిల్లుని బీజేపీ తీసుకొచ్చిన తీరు బాగోలే
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శ
ఈబీసీ బిల్లు బీజేపీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, పీవీ నరసింహారావు హయాంలోనే ఈబీసీ రిజర్వేషన్లపై నోటిఫికేషన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ చేయకపోవడంతో ఆ బిల్లు కోర్టులో నిలవలేదన్నారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేష�
కీలకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుని ఇంత హఠాత్తుగా ఎందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ బీజేపీని ప్రశ్నించారు. అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పుకాదని, కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బిల్లుని
ఢిల్లీ:ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ &n
ఢిల్లీ : రాజ్యసభలో సేమ్ సీన్…విపక్ష సభ్యులు ఆందోళన చేయడం…సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ ఛైర్మన్ సూచించడం…వాటిని విపక్ష సభ్యులు బేఖాతర్ చేయడం పరిపాటై పోయింది. విపక్ష సభ్యులు రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. పార్లమెంట్ సమా�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు పెద్దలసభలో కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి.