Home » rajya sabha
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులక
పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధ
రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును
కాశ్మీర్లో కర్ఫ్యూ లేదని, సాధారణ స్థితి నెలకొని ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమీత్ షా. లోయలో ఇంటర్ నెట్ నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. తదుపరి నిర్ణయాన్ని స్థానిక సెక్యూర్టీ అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2019, నవంబర్ 20వ త�
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం అవుతున్నాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు సమావేశాలకు సహకరించాలన�
మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ ఇవాళ(ఆగస్టు-23,2019) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్ తో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహు�
ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు క
ఢిల్లీ : ప్రవాస భారతీయుల చేతిలో వివాహాల పేరుతో మోసపోతున్న భారతీయ మహిళల రక్షణ కోసం రూపోందించిన కొత్త బిల్లు “ఎన్ఆర్ఐల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019” ను కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ బిల్ల
ఢిల్లీ : రాజ్యసభ పొడిగింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యసభలో విపక్షాల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. రాజ్యసభ శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ స�
ఓసీ రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు.