Home » rajya sabha
రాజ్యసభ ఎన్నికలు టీఆర్ఎస్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో పేరు తెరపైకి రావడంతో అటు రాజ్యసభ సీటును ఆశిస్తోన్నవారితో పాటు వారి అనుచరుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు స్థానాలే ఖాళీగా ఉన్నా.. దాదాపు 15 మంది పోటీపడుతున్నారు. ఆ ఇద్దరు అ�
రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఖాళీ అయ్యే 55 రాజ్యసభ సీట్లకు మార్చి 26వ తేదీన పోలింగ్ జరగబోతుంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 4సీట్లు, తెలంగాణ ను
ఏప్రిల్లో ఖాళీ అవనున్న 55రాజ్య సభ సీట్ల కోసం మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. 17రాష్ట్రాల్లోని పలు స్థానాల్లో ఉన్న ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలలో తేదీలను బట్టి ముగియనుంది. ’17రాష్ట్రాల్లో ఉన్
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడ్డార�
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.
గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో �
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న
తెలంగాణలోని ఆ పార్టీ పెద్దాయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి పోదామనుకుంటున్నారు. పెద్దల సభలో ప్రవేశించి పెద్దరికాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడిని ఇక్కడ
జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెం�
రాజ్యసభలో బుధవారం(డిసెంబర్ 12,2019) నాడు వాడీవేడీగా పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చల్లో విపక్షం అమిత్ షాపై విరుచుకుపడింది. తృణమూల్ అయితే.. నాజీ ప్లేబుక్ నుంచి ఎత్తుకొచ్చిన ఎత్తుగడలతో దేశాన్ని ధ్వంసం చేస్తున్నారని అంటే… ఐయుఎంఎల్ ఏకంగా వి