rajya sabha

    సభలో ఫోన్స్ వాడొద్దన్న వెంకన్న నాయుడు

    February 3, 2021 / 12:10 PM IST

    Rajya Sabha Members Phone Recording : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ..ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో..కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా..

    మూడున్నర గంటల్లో 7 కీలక బిల్లులు ఆమోదించిన రాజ్యసభ

    September 22, 2020 / 10:06 PM IST

    ప్రస్తుత పరిస్థితుల్లో చరిత్రలో రాజ్యసభ మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలో ఏడు కీలక బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒకటి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలను అవసరమైన వస్తువుల జాబితా నుండి తొలగించే బిల్లులకు ఆమోదం తెలిపింది. కంపెనీలు పాల్ప�

    కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు… ప్రకటించిన ప్రభుత్వం

    September 22, 2020 / 04:47 PM IST

    కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 21,2020) ప్రకటించింది. వీటిలో బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లోనే దాదాపుగా లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయని రాజ్యసభలో �

    రాజ్యసభలో అగ్రి మంటలు.. 8మంది ఎంపీలపై వేటు, వారం పాటు సస్పెన్షన్

    September 21, 2020 / 10:56 AM IST

    వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఛైర్మన్‌ పోడియం దగ్గర నిరసన తెలిపిన రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా వ్యవహరించారంటూ 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రా

    రాజ్యసభలో రచ్చ రచ్చ, Farm Bills కు ఆమోదం

    September 20, 2020 / 05:42 PM IST

    మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. వ్యవసాయ సంస్కరణ బిల్ల

    Farm Bills – 2020 : విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి ? పూర్తి వివరాలు

    September 20, 2020 / 09:26 AM IST

    Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ

    Rajya Sabha ఎదుట వ్యవసాయ బిల్లు..ఆమోదం పొందేనా

    September 20, 2020 / 09:15 AM IST

    controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �

    Parliament : చైనాకు మరోసారి రాజ్ నాథ్ వార్నింగ్..రాజ్యసభలో ప్రకటన

    September 17, 2020 / 01:05 PM IST

    Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�

    రాజ్యసభ డిఫ్యూటి ఛైర్మన్‌గా హరివంశ్‌సింగ్, ఆయన outstanding umpire, ప్రశంసించిన మోడీ

    September 14, 2020 / 06:06 PM IST

    Rajya Sabha Deputy Chairman Harivansh: ఎన్డీయే తరపు అభ్యర్ధి హరివంశ్‌సింగ్ మూజువాని ఓటుతో రాజ్యసభ డిఫ్యూటీఛైర్మన్‌గా ఎన్నికైయ్యారు. అంతకుముం్గ హరివంశ్‌సింగ్ పేరును జేపీ నడ్డా ప్రతిపాదించారు. తమ అభ్యర్ధి కోసం నితీష్ కుమార్ అన్ని ఎన్డీయేపక్షాలతోపాటు, జగన్‌తోనూ మ

    Parliament Session : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికయ్యేది ఎవరో

    September 12, 2020 / 06:54 AM IST

    Rajya Sabha deputy chairman poll : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని

10TV Telugu News