Home » rajya sabha
బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్రాజ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్రాజ్ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ను యూట్యూబ్ తొలగించింది. ఛానల్ పేజీలో YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.
పాక్ సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లలో 60 వరకు అన్నింటిని కేంద్రం బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టొబాకో బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈసమయంలో మరోసారి వైసీపీ చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికంగా ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాయి.
ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానికి సంబంధించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. సోమవారమే ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసింది. ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, శివసేన
ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కరోనానే వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ యాంకర్ పదవికి రాజీనామా చేశారు.