Rally

    ముందస్తు మొక్కు : తిరుమలకు కాలినడకన రాహుల్ గాంధీ

    February 22, 2019 / 07:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు.  తిరుమ‌ల‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం అలిపిరి ను�

    గజ్వేల్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ

    February 19, 2019 / 06:40 AM IST

    ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తుట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెల�

    మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

    February 12, 2019 / 08:12 AM IST

    పేరుకే ఆయన మంత్రి.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన చేసేది మాత్రం పాడుపనులు.. తోటి మహిళా మంత్రిని చూడకుండా ఆమె పట్ల త్రిపుర మినిస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేజీపై అందరూ చూస్తుండగానే ఈ పాడుపనికి పాల్పడ్డాడు.

    బాబు ఢిల్లీ పోరు : ప్రజాకోర్టులో మోడీకి బుద్ధిచెబుతాం

    February 12, 2019 / 07:18 AM IST

    ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు  ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి �

    గుంటూరులో యుద్ధం : మోడీ గో బ్యాక్ అంటూ ఆందోళనలు

    February 9, 2019 / 08:29 AM IST

    విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే  బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.  రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు  వెళతారు.  మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయ�

    ఆర్జేడీ నేత సెటైర్స్ : బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్మిన మోడీ

    February 4, 2019 / 06:34 AM IST

    పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�

    డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

    January 19, 2019 / 10:33 AM IST

    మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ  కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�

    ప్రత్యామ్నాయ కూటమి : కోల్‌కతాలో బాబు ఫుల్ బిజీ

    January 19, 2019 / 06:50 AM IST

    ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్‌లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్ 

    దీదీ భారీ ర్యాలీ: చంద్రబాబు కీలక పాత్ర

    January 12, 2019 / 05:58 AM IST

    పశ్చిమ బెంగాల్ : సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఓ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. జనవరి 19న కోల్‌కతాలో నిర్వహించే ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర వహించనున్నారు.  కోల్‌కతా ర్

    1998 హోసూరు కేసు : మంత్రిగారికి మూడేళ్ల జైలు..

    January 8, 2019 / 04:32 AM IST

    తమిళనాడు : మంత్రిగారు పార్టీ మారినా శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయారు. అన్నాడీఎంకే పార్టీ నేత, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి గతంతో బీజేపీలో వున్న సమయంలో నమోదైన కేసు..అంటే 20 ఏళ్ల క్రితం కేసులో ఈనాటికి కోర్టు శిక్షను  జనవరి 7న తీ�

10TV Telugu News