Rally

    విశాఖలో పవన్ ర్యాలీ : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు

    October 20, 2019 / 10:20 AM IST

    విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేనానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. నవంబర్ 03వ తేదీన ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఉపాధి దొరక్క కార్మికులు త�

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

    October 18, 2019 / 04:12 AM IST

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. 2020, జనవరి 19వ తేదీ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, జనరల్ డ్యూటీ, సోల్జర్ ట

    ఆఫ్ఘన్ ఎన్నికల ప్రచారసభలో బాంబు దాడి: 24మంది మృతి

    September 17, 2019 / 09:23 AM IST

    ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. సెంటర్

    మోడీ హామీలు ప్రజలకు గుర్తు చేసిన సోనియా

    May 2, 2019 / 04:02 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�

    మోడీ నామినేషన్ ఇవాళే…కిక్కిరిసిపోయిన వారణాశి రోడ్లు

    April 26, 2019 / 02:15 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ఇవాళ(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ సందర్భంగా గురువారమే మోడీ వారణాశికి చేరుకుని భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలు

    కాశీలో మోడీ మెగా ర్యాలీ

    April 25, 2019 / 12:03 PM IST

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    మోడీని చూస్తే చాలా భయమేస్తోంది

    April 20, 2019 / 02:47 PM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�

    వాళ్లు చూపించినట్లు కాదు.. రాహుల్ చాలా డిఫరెంట్

    April 20, 2019 / 10:22 AM IST

    గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు  రాహుల్‌ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�

    దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

    April 14, 2019 / 10:42 AM IST

    కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �

10TV Telugu News