Rally

    ప్రజాస్వామ్యమా.. వారసత్వమా : ఇద్దరు యువరాజులు ఇంటికేనన్న మోడీ

    November 1, 2020 / 04:52 PM IST

    PM Modi in swipe at Rahul Gandhi, Tejashwi Yadav బీహార్ మహిళలకి తాను అండగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ…వంటగది మంటలు మండుతూనే ఉంటాయని బీహార్ మహిళలకు తాను వాగ్దానం చేస్తున్నానని మోడీ అన్నారు. ఆదివారం(నవంబర్-1,2020) ఛప్రాలో జరిగిన ఎన్ని�

    చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

    October 31, 2020 / 12:27 PM IST

    Chalo Guntur Dist Jail : రాజధాని ఎస్సీ, ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి సంకెళ్లు వేసి తరలించినందుకు నిరసనగా..చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. 2020

    హర్ ‌సిమ్రత్‌ రాజీనామా మోడీని “అణు బాంబులా” కుదిపేసింది

    September 25, 2020 / 08:34 PM IST

    వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ ‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హర్‌ సిమ్రత్ రాజీనామా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని శిరోమణి అకా

    లాక్ డౌన్ లో వీధిలోకొచ్చినందుకు గర్భిణి అరెస్ట్..

    September 4, 2020 / 12:39 PM IST

    కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్ డౌన్ మంత్రాన్నే జపించాయి. నెలలపాటు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీన్ని ప్రజలు భరించలేకపోతున్నారు. కానీ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో భారత్ తో సహా చాలా దేశాల్లో అన్ లాక్ మొద�

    కోల్ కతా నడిబొడ్డున…అమిత్ షా ర్యాలీలో మార్మోగిన “గోలీ మారో” నినాదాలు

    March 1, 2020 / 01:53 PM IST

    నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా �

    #GOBACKAMITSHAH : అమిత్ షాకు నిరసన సెగ

    March 1, 2020 / 08:59 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్‌లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర�

    ఢిల్లీ అల్లర్లపై అమెరికా వీధుల్లో నిరసన.. వందల సంఖ్యలో జనం

    March 1, 2020 / 06:15 AM IST

    సీఏఏ వ్యతిరేకులపై దాడులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు పదులు సంఖ్యలో మారణహోమం సృష్టిస్తోంది. దీనిపై అగ్రరాజ్యం సైతం తన స్వరాన్ని వినిపించింది. అమెరికా వీధుల్లో వందల మంది నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేశారు. శుక్రవారం జరిగిన అల

    తాజ్‌మహల్, ఎర్రకోట లేకపోయుంటే ఆవు పేడను చూపించేవాళ్లా !!

    February 29, 2020 / 04:11 AM IST

    మోడీ ప్రభుత్వం కారణంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రతిపక్షాల విమర్శలు చేస్తూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల వయస్సున్న పిల్లాడు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఇంక్విలాబ్ నినాదాలు చేస్తుంటే సభ హర్షాతిరేకాలతో ఊగిపోయింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ �

    RSS కార్యాలయం ఎదుట ధర్నాకు Bhim Army చీఫ్ ఆజాద్‌కు పర్మిషన్

    February 21, 2020 / 03:51 PM IST

    బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్‌పూర్‌ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్‌భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన అన�

    ట్రంప్‌కు స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

    February 21, 2020 / 05:16 AM IST

    అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �

10TV Telugu News