Rally

    CAAని వెనక్కు తీసుకోవాలంటూ షహీన్ బాగ్ నుంచి అమిత్ షా ఇంటికి ర్యాలీ

    February 16, 2020 / 05:10 AM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలంటూ షహీన్‌బాగ్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుక

    సీఏఏకి వ్యతిరేకంగా భారీ మానవహారం : ముస్లింలకు ఒవైసీ పిలుపు

    January 26, 2020 / 01:44 AM IST

    హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్‌ సమీపంలోని ఖిల్వత్‌ గ్రౌండ్స్‌లో ఈ సభను

    3 రాజధానుల ఏర్పాటు ఫైనల్.. ఎవరూ ఆపలేరు : మంత్రి బాలినేని 

    January 11, 2020 / 07:19 AM IST

    రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.

    కదం తొక్కిన ఆశా వర్కర్లు..గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ

    January 4, 2020 / 06:21 AM IST

    ఆశా వర్కర్లు కదం తొక్కారు. గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. శేషాది రోడ్ ఫ్లై ఓవర్ నుంచి వెళుతున్న ఈ ర్యాలీ వీడియోలు, ఫొటోల�

    నో పర్మిషన్ : కాంగ్రెస్ కు మరో షాక్

    December 28, 2019 / 02:11 AM IST

    హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసింది. గాంధీ భవన్‌

    ఆందోళనలు ఆపొద్దు…అండగా ఉంటా : మమత

    December 26, 2019 / 03:40 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని

    పౌరసత్వ చట్టానికి మద్దతుగా…కోల్ కతాలో మెగా ర్యాలీ

    December 23, 2019 / 09:34 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ ట�

    పౌరసత్వ చట్టానికి మద్దతుగా…నాగ్ పూర్ లో భారీ ర్యాలీ

    December 22, 2019 / 09:33 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ , లోక్‌ అధికార్ మంచ్‌, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ

    మోడీకి మమత కౌంటర్…నా చీర చూసి క్యారెక్టర్ చెబుతారా

    December 17, 2019 / 11:25 AM IST

    వేసుకున్న దుస్తుల ద్వారా హింసాత్మ‌క ఆందోళ‌న‌లు చేప‌డుతున్న వారిని గుర్తుప‌ట్ట‌వ‌చ్చంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ(డిసెం�

    జనసేన లాంగ్ మార్చ్: పాల్గొననున్న అచ్చెన్నా..అయ్యన్నా 

    November 2, 2019 / 09:24 AM IST

    ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కా�

10TV Telugu News