-
Home » ram mandir inauguration
ram mandir inauguration
రామ మందిర ప్రారంభోత్సవంలో అలియా కట్టుకున్న చీర స్పెషల్ ఏంటి? దాని ధర ఎంతో తెలుసా?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో స్టార్ హీరోయిన్ అలియా భట్ ధరించిన మైసూర్ సిల్క్ చీర వైరల్ అవుతోంది. ఈ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
రామమందిర ప్రారంభానికి వచ్చిన అతిథులకు ప్రత్యేక కానుకలు.. అందులో ఏమున్నాయో తెలుసా?
అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ ఆహ్వానాలు అందించింది.
బాలరాముడి దర్శనం, హారతి పాస్లకు ఆన్లైన్ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..
మంగళవారం నుంచి సామాన్య భక్తులు అందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. ప్రధాని చేతులమీదుగా కొలువుదీరిన బాలరాముడు
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియను�
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకోసం 84 సెకన్ల అభిజిత్ ముహూర్తం.. మీరూ ఇంట్లో కూర్చొని ఇలా పూజించవచ్చు
పండితుల వివరాల ప్రకారం.. 84సెకన్ల సమయం చాలా శుభప్రదమైంది. ఈ శుభముహూర్తంలో పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. రాంలల్లా జీవితం పవిత్రం అయ్యే 84 సెకన్లలో ప్రతిఒక్కరూ రాముడి నామాన్ని పటించాలి.
శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిద్యాలతో ధ్వనులు.. ఏపీ నుంచి ఘటం
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సుమారు ఐదు గంటలు కొనసాగనుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 3గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు ప్రారంభం.. ఏ రోజు.. ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే?
ప్రాణ్ ప్రతిష్ఠ.. జైనమతం, హిందూ మతంలో విస్తృతంగా ఆచరించే ఆచారం. ప్రాణ్ ప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహాన్ని ఉండం కాదు.. ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ.
అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.