మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్పథ్లోనే ఉంటారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్లో ప్రసంగం ప్రసారమవుతుంది.
నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఆరోగ్యాన్నిచ్చే యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘వన్ నేషన్-వన్ హెల్త్ సిస్టమ్’ పేరుతో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన �
దేశరాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పర్వదినాన రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ (Virat) రిటైర్ అయ్యింది.
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్లోని సొంతూరికి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ సప్ధర్జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కారు.
బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు.
women will be hanged for first time in india son Request : కరడు కట్టిన నేరస్థులకు కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ ‘షబ్నమ్’ 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల�