Home » Ram Nath Kovind
"నేను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో ఇంద్రసేనా రెడ్డి తోడ్పాటు ఉంది" అని దత్తాత్రేయ అన్నారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది.
జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు.
PT Usha: లైంగిక వేధింపులపై టాప్ మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న వేళ వారికి వ్యతిరేకంగా పీటీ ఉష ఎందుకు మాట్లాడారు? పీటీ ఉషపై దేశంలోని ప్రముఖులు ఎందుకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు?
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్పథ్లోనే ఉంటారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్లో ప్రసంగం ప్రసారమవుతుంది.
నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఆరోగ్యాన్నిచ్చే యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘వన్ నేషన్-వన్ హెల్త్ సిస్టమ్’ పేరుతో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన �