Home » Ram Nath Kovind
దేశరాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పర్వదినాన రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ (Virat) రిటైర్ అయ్యింది.
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్లోని సొంతూరికి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ సప్ధర్జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కారు.
బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు.
women will be hanged for first time in india son Request : కరడు కట్టిన నేరస్థులకు కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ ‘షబ్నమ్’ 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల�
President Ram Nath Kovind మంగళవారం(జనవరి-26,2021)దేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్నాథ్ కోవింద్. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తి�
President of India Tribute to SPB: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. బాలు మరణవార్త
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డి) ను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు. జూలై 29 న ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ కూడా ఈ మార్పుకు ఆమోదం తెల�
వైసీపీ సర్కార్పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్నాథ్ కో�