Ram Nath Kovind

    ట్రంప్‌కు రాష్ట్రపతి ప్రత్యేక విందు : మెరెల్ పుట్టగొడుగులు..పప్పు,మటన్ బిర్యానీ

    February 25, 2020 / 07:25 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముక్కలేని ముద్ద దిగదు. అంటే ట్రంప్ కు మాంసాహారమంటే చాలా చాలా ఇష్టం. బీఫ్ చేపలు, మాంసం వంటివి చాలా ఇష్టంగా తింటారు. కానీ భారత పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వింద�

    పాక్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి 

    January 31, 2020 / 06:08 AM IST

    పాక్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�

    హ్యాట్సాఫ్ సైనికా : ఐదుగురు ఆర్మీ అధికారులకు శౌర్యచ‌క్ర అవార్డులు

    January 25, 2020 / 09:56 AM IST

    దేశానికి అనితరసాధ్యమైన సేవలు అందించిన వీర సైనికులకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకల్లో  వీర సైనికులను సత్కరించుకోవటం మన భాద్యత. ఈ క్రమంలో కేంద్ర ప్ర‌భుత్వం ఐదుగురు ఆర్మీ అధికారులకు ప్రభుత్వం శౌ�

    జర్నలిజానికి బ్రేకింగ్ న్యూస్ వ్యాధి పట్టింది: రాష్ట్రపతి

    January 21, 2020 / 01:43 AM IST

    భారత్‌లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్‌తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంట

    అస్సలేం జరిగింది: రాష్ట్రపతిని కలిసిన ధోనీ

    September 30, 2019 / 02:27 AM IST

    జార్ఖండ్‌లోని రాంచీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు ముచ్చటించి డిన్నర్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా దూరమైన ధోనీ రాష్ట్రపతిని కలవడం పట్ల పలు అనుమానా�

    భారతీయులంతా గర్వించే రోజు: ప్రధాని మోడీ

    September 6, 2019 / 10:53 AM IST

    చంద్రయాన్‌-2లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన. సె�

    బాబు ఢిల్లీ పోరు : ప్రజాకోర్టులో మోడీకి బుద్ధిచెబుతాం

    February 12, 2019 / 07:18 AM IST

    ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు  ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి �

    గణతంత్ర దినోత్సవం : ప్రజలే ప్రభువులు..

    January 26, 2019 / 04:19 AM IST

    200ల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం జనవరి 26,1950 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు  1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కా�

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 25, 2019 / 03:28 PM IST

    ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�

    ఓటర్స్ డే : అధికారి శైలజకు అవార్డు

    January 25, 2019 / 11:12 AM IST

    ఢిల్లీ : జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. 2018లో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానం చేయనున్నారు. వెల్పేర్ ఆఫ్ డిసబుల్ అ�

10TV Telugu News