Ramnath Kovind

    న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి

    December 7, 2019 / 02:45 PM IST

    న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా

    మోడీ తల్లిని కలిసిన రాష్ట్రపతి

    October 13, 2019 / 10:45 AM IST

    శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవ�

    జైట్లీ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

    August 24, 2019 / 11:33 AM IST

    అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం�

    జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు

    August 24, 2019 / 09:30 AM IST

    మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �

    ఓటు వేసిన రాష్ట్రపతి

    May 12, 2019 / 03:48 AM IST

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓటు వేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-11,2019)ఉదయం కోవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోని మొత్త�

    శ్రీలంక పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి

    April 21, 2019 / 08:57 AM IST

    శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు  వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతిక�

    ఇదేనా గౌరవం : రాష్ట్రపతికి 156 మంది సైనికుల లేఖ

    April 12, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ 156 మంది మాజీ సైనికులు లేఖ రాశారు. సైనికులను  నేతలు రాజకీయ  ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాష్ట్రపతికి మాజీ సైకులు లేఖ రాశారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిర�

    ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

    April 2, 2019 / 09:40 AM IST

    ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చ�

    “పద్మ” పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి 

    March 16, 2019 / 01:51 PM IST

    ఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో శనివారం వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్  అవార్డులను ప్రదానం చేశారు.  2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న రాష్ట్రపతి అవార్డ�

    “పద్మశ్రీ” అవార్డు అందుకున్న సిరివెన్నెల

    March 16, 2019 / 10:10 AM IST

    ఢిల్లీ :  సినిమా  పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినీరంగంలో  తన పాటలతో ఎందరో శ్రోతలను అలరించిన సినీ గేయరచయిత “సిరివెన్నెల” సీతారామశాస్త్రి  ఈరోజు రాష్ట్రపతి  భవన్ లో  రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా  పద్మశ్రీ అవ�

10TV Telugu News