ఓటు వేసిన రాష్ట్రపతి

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 03:48 AM IST
ఓటు వేసిన రాష్ట్రపతి

Updated On : May 12, 2019 / 3:48 AM IST

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓటు వేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-11,2019)ఉదయం కోవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు ఇవాళే పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,గౌతం గంభీర్,షీలా దీక్షిత్,బాక్సర్ విజేందర్ సింగ్ లు ఢిల్లీ బరిలో ప్రముఖులుగా ఉన్నారు