Home » Ramnath Kovind
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ హాస్పిటల్ లో చేరారు కోవింద్. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపా�
Media persons played important role in educating people, mitigating impact of COVID-19: Kovind జర్నలిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. కరోనాపోరాటంలో జర్నలిస్టులు కూడా ముందువరుసలో నిలబడ్డారని కోవింద్ అన్నారు. కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం,కరోనా ప్రభావాన్ని తగ్గి�
Delhi University vice chancellor Yogesh Tyagi suspended by President ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. తనకున్న అధికారాలను ఉపయోగించి యోగేష్ త్యాగిని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి..తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంద�
ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు. దీంతో పార్లమెంట్ వర
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందుకు కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 8 గంటలకు
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్, రాజ�
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ �
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, మంత్రులు, ఇత�