Home » Ramoji Rao Passed Away
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగనున్నాయి.
రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరు
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి
రామోజీకి భారత రత్న ఇవ్వాలని దర్శకదీరుడు రాజమౌళి కోరారు.
రామోజీరావు మృతికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ ఖాతాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.
రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుసహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న