-
Home » rangareddy
rangareddy
ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలు సాగు చేయవద్దు
Farming Ban : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ 4 గ్రామాల్లో సాగు చేయవద్దన్నారు.
Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్.. వారికి నో ఎంట్రీ..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
ఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భర్త ఎదుటే భార్య మృతి
మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
KTR : దళితబంధు కింద సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ.. 162 మంది అబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
Telangana Govt : భారీ వర్షాలతో నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు
మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు మృతి
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
Shamshabad : ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతో.. వృద్ధురాలితోపాటు చిన్నారిని హత్య చేసిన వ్యక్తి
నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు. China