-
Home » rangareddy
rangareddy
నిరుద్యోగులకు శుభవార్త.. ఒకేసారి 162 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
May 7, 2026 / 05:42 PM ISTMega Job Mela 2026 : నిరుద్యోగ యువతకు శుభవార్త.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 162 కంపెనీలు పాల్గొనబోతున్నాయి.
ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలు సాగు చేయవద్దు
April 21, 2026 / 07:36 AM ISTFarming Ban : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ 4 గ్రామాల్లో సాగు చేయవద్దన్నారు.
Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
September 22, 2025 / 07:33 AM ISTహయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్.. వారికి నో ఎంట్రీ..
August 13, 2024 / 08:10 AM ISTరంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
December 8, 2023 / 04:26 PM ISTఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భర్త ఎదుటే భార్య మృతి
October 7, 2023 / 05:10 PM ISTమోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
KTR : దళితబంధు కింద సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ.. 162 మంది అబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్
October 2, 2023 / 09:39 AM ISTహైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
Telangana Govt : భారీ వర్షాలతో నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
September 5, 2023 / 12:42 PM ISTతెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు
June 29, 2023 / 09:09 AM ISTమాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు మృతి
June 24, 2023 / 05:08 PM ISTగాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.