Home » rangareddy district
18 years girl fled with realtor in Kuntloor : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరు కు చెందిన ఇంటర్మీడియేట్ చదివే బాలిక స్ధానికంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కుంట్లూరు లో నివాసం ఉండే బాలిక(18) హయత్ నగర్ లోని ఒక జూనియర్ కా�
tiger movement in shamshabad airport area : హైదరాబాద్ పరిసరాల్లో చిరుతపులుల సంచారం ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పులులు సంచారం తో ప్రజలు హడలి పోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచారం క�
Moinabad police Rescue Minor girl after missing home : కరోనా లాక్ డౌన్ కాలంలో కూతురు ఆన్ లైన్ క్లాసులకు అవసరం అవుతుంది కదా అని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఆ బాలిక అత్యుత్యాహంతో సోషల్ మీడియా వెబ్ సైట్లను సెర్చ్ చేసింది. ఫేస్ బుక్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది. అందులో కరీంనగ�
girl hanging at boy friend room : పెళ్లి చేసుకునే విషయంలో ప్రియుడు, ప్రియురాలి మధ్య మాటామాటా పెరిగి ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాండురంగా నగర్ లో నివస�
Hyderabad Crime News : హైదరబాద్ లో విషాదం జరిగింది. Soft Ware Company Employee రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ లక్ష్మీనరసింహ కాలనీలోని సామ్రాట్ అపార్ట్ మెంట్ లో నివసించే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద�
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�
ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. అప్పుగా తనకు డబ్బులివ్వలేద
హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకొనే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటారు కదా. అవును తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడ ఇలానే అన్నారు. రాష్ట్రంలో గంటకు 160 కిలోమ
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకుంది..వారితో సన్నిహితంగా మెలిగేది..ఈ విషయం 9వ భర్తకు తెలిసింది. వారించాడు. వినిపించుకోలేదు. చివరకు ఆమెను హత్య చేశాడు. విచారణలో ఇలాంటి విస్తు గొలిపే విషయాలు వెలుగు చ�
ఈ రోజుల్లో ఎవరికీ ఓర్పు, సహనం ఉండటం లేదు. ఆవేశాలతో జీవితాలు బుగ్గి చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వారి మధ్య వచ్చిన విభేదాలతో… ఆవేశంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లటంతో రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది. చివరికి పోలీసుల ఎదుట�