Home » rangareddy district
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.
బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. వాకింగ్కు వెళ్లిన మహిళలపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన కిడ్నాప్ గ్యాంగ్ నానా బీభత్సం చేశారు. 100మంది ఒక్కసారి యువతి ఇంటిపై దాడి చేసి ఎత్తుకుపోయారు.అడ్డువచ్చినవారిపై దాడికి త�
రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాకు నలుగురు చిన్నారులు బలయ్యారు. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్సై మృతి చెందారు. ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో...వేగంగా వస్తున్న ఎస్సై కారు.. దాని కిందకు దూ
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
భగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.
నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.