Home » rangareddy
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నిందితుడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన
పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని రాజబహదూర్ వెంకట్రామిరె
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాట్లు చేయనున్న క్రమంలో రంగారెడ్డిలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వేలం నిర్వహించి వాటిని అమ్మాలనుకుంటోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకించి కోకాపేట, మాదాపూర్, నానక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రంగారెడ్డి స్థానిక సంస్థల MLC అభ్యర్థిని మార్చివేసింది. రంగారెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదివారం (మే 13,2019)న ఉదయ మోహన్ రెడ్డిని ఎ