rangareddy

    చిన జియ‌ర్ స్వామిజీకి సీఎం జగన్, వెంకయ్య పరామర్శ

    September 13, 2020 / 03:53 PM IST

    Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన త�

    సహజీవనం చేస్తున్న మహిళ, మరోకరితో అక్రమ సంబంధం..హత్య

    August 8, 2020 / 06:18 PM IST

    వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ద�

    బాబాయ్ ని ప్రేమించిన కూతురు…..పెళ్లి చేసుకునే ధైర్యంలేక ఆత్మహత్య

    July 31, 2020 / 01:29 PM IST

    ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాలో ఇదే జరిగింది. తండాకు చెందిన సేన

    అలనాటి క్వారంటైన్స్ : వైరసులు, బ్యాక్టిరీయాలను వందల ఏళ్ల క్రితం ప్రజలు ఎలా తరమికొట్టారు?

    July 28, 2020 / 06:53 PM IST

    వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో కొత్త వ్యాధ

    రూ.6 కోట్ల కోవిడ్ నిధుల దారి మళ్లింపు..అధికారి సస్పెండ్

    July 18, 2020 / 08:07 PM IST

    తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల రూపాయలను సెర్ఫ్ అధికారులు ఇతర అవసరాలక

    ఏసీబీకీ చిక్కిన సీఐ : ఆస్తుల విలువ రూ.4.62 కోట్లు

    July 11, 2020 / 07:40 AM IST

    పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు �

    తాగివచ్చి వేధిస్తున్న మనవడికి నిప్పుంటించిన అమ్ముమ్మ

    July 7, 2020 / 10:54 AM IST

    రోజూ తాగొచ్చి వేధిస్తున్న మనవడిపై కిరసనాయిల్ పోసి నిప్పంటించిన అమ్మమ్మ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లీ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఉండే కృష్ణ(40) కూలి పని చేస్తూ ఉంటాడు. ఇతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్

    పెళ్లి చేసుకుంటామంటూ ఎన్ ఆర్ ఐలకు వల…రూ.5 కోట్లు దోచుకున్న ఫ్యామిలీ

    July 1, 2020 / 11:31 PM IST

    పెళ్లి చేసుకుంటామంటూ ఓ కుటుంబం ఎన్ ఆర్ ఐలకు వల వేసి.. నాలుగేళ్లలో రూ.5 కోట్లు దండుకుంది. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో నివాసముంటున్న మాళవిక, శ్రీనివాస్, ప్రణవ్ ఆరేళ్ల క్రితం పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపారు. పెళ్లి చేసుకుంటామంటూ ఇంటర్ నెట్ �

    రాజధానిలో రెడ్ జోన్ ప్రాంతాలివే..ఇంటికే రేషన్..వస్తువులు

    March 28, 2020 / 01:20 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 కేసులు నమోదు కాగా..ఒకరు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర

    మహిళ హత్య కేసులో సంచలన విషయాలు… ఉరి వేసి, బండరాయితో మోది చంపేశారు

    March 18, 2020 / 09:10 AM IST

    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

10TV Telugu News