rangareddy

    డివైడర్ ను ఢీకొట్టి ఆటో బోల్తా – ఇద్దరు మృతి

    January 24, 2021 / 06:07 PM IST

    auto crashes into divider and over turn two died in rangareddy district : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్‌సాగర్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు త

    పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. పెద్దలు మందలించేసరికి

    January 23, 2021 / 04:35 PM IST

    Two young women who got married, one young woman committed suicide when the adults objected : ప్రకృతి విరుధ్ధమైన పనులను భారతీయులు అంగీకరించే పరిస్ధితిలో లేరు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి జీవించటం, పెళ్ళి చేసుకోవటం వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రజలు వారిని విచిత్రంగా చూస్త�

    పెళ్లి చేయమని అడిగిన కొడుకుపై తండ్రి దాడి, మృతి

    January 17, 2021 / 02:45 PM IST

    fahter kills son, due to marriage issue in rangareddy district :  రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. త్వరగా పెళ్లి చేయమని తండ్రిని విసిగిస్తున్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడిచేశాడు.  ఈ ఘటన కొత్తూరు మండలం చేగూర్‌లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, నరేష్ లు తండ్�

    ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

    December 20, 2020 / 01:50 PM IST

    Boyfriend Suicide attempt :  ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమన్‌గల్‌కు చెందిన సాయిప్

    రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కట్టర్‌తో కట్‌ చేసి ఏటీఎంలో చోరీ

    December 18, 2020 / 11:29 AM IST

    Thieves robbed at ATM in Rangareddy  :  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టులో మరోసారి ఏటీఎంలో చోరీ జరిగింది. ఇండిక్యాష్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్‌ చేసి చోరీకి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. వారం క్రితం యూనియన్ బ్యాంక్ ఏటీ

    చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

    December 2, 2020 / 08:58 AM IST

    road accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వాసులుగా గుర్తి�

    రైల్వే అధికారి విత్తనాల వెడ్డింగ్ కార్డ్.. మొకలొస్తాయి..పూలు కూడా పూస్తాయి

    November 23, 2020 / 11:27 AM IST

    Hyderabad: invitation wedding cards with seeds : ఇప్పటి వరకూ ఎన్నో వెరైటీ వెరైటీ వెడ్డింగ్ కార్డులు చూశాం. వారి వారి స్థాయిలకు తగినట్లుగా..వినూత్న ఆలోచనలకు అద్దపట్లే వెడ్డింగ్ కార్డులను చూశాం. కానీ ఓ సివిల్స్ అధికారలు వెడ్డింగ్ కార్డు మాత్రం వెరైటీలకే వెరైటీ అని చెప్పాల

    రోడ్డు ప్ర‌మాదంలో తల్లీకొడుకు దుర్మరణం

    November 13, 2020 / 08:08 AM IST

    road accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీ శివారులోని రాగ‌న్నగూడ వ‌ద్ద అర్ధరాత్రి కారు, బైకు ఢీకొన్నాయి. హైద్రాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న టాటా సఫారీ కారు AP29BD7111 యమ

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం : ఆయిల్ మిల్ లో చెలరేగిన మంటలు

    November 12, 2020 / 06:02 PM IST

    huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటనాస్థ�

    జవహర్ నవోదయ విద్యాలయం : ఆరో తరగతికి ప్రవేశానికి దరఖాస్తు ప్రారంభం

    October 28, 2020 / 03:59 PM IST

    Jawahar Navodaya Vidyalaya notification: రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం 2021-2022 విద్యా సంత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డేనియల్ రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని జేఎన్ �

10TV Telugu News