Home » rangareddy
కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
రంగారెడ్డిజిల్లా శంషాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద ఫాంహౌస్పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సబితా నగర్ చౌరాస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. ఓ బైక్పై 139 చలాన్లు ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు.
రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత
ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం ఉందని డాక్టర్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని శ్రీరామ్ నగర్ లోని కాలనీలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు హత్య గావించబడ్డాడు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు.