Home » rangareddy
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏం చేస్తామో భట్టి విక్రమార్క చెప్పారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు.
ఐస్ క్రీమ్ కాదు రోగాల క్రీమ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి �
మొన్న హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి.. నిన్న రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడలో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్రగాయాలు.. మరో ఐదుగురికి స్వల్ప గాయాలు. ఈ రెండు ఘటనలను మరవకముందే ఇవాళ మరో ప్రాంతంలో �
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.
వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముగ్గురు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం నెలకొంది. అత్తింటివాళ్లు పుట్టింటికి పంపడం లేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాను పుట్టింటికి వెళ్తానని భర్తకు అడిగింది.. దానికి భర్త నిరాకరించడంతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చ