Home » rangareddy
పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
మహిళల్లో నేరప్రవృత్తి పెరుగుతుంది.. తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.
రెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న ఓ గ్రామానికి ఇబ్బందిగా మా�
తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అటు అధికార పార్టీపై విమర్శనాస్త్రలు సంధిస్తూనే మరోవైపు పార్టీ విధి విధానాలపై పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ �
వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ బోల్తా పడింది.
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది.
A young man attacked a young woman : రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. లక్ష్మీనగర్లో నివాసముంటున్న యువతిపై ఆమె ఇంట్లోనే దాడి చేశాడు. కత్తితో పొడవడంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయే