Home » Rashmika Mandanna
రష్మిక మాట్లాడుతూ... ”పెళ్లి చూపుల పేరుతో ఆడవాళ్ళు పడే కష్టాలు అన్ని ఈ సినిమాలో చూశాను. నగలు వేసుకొని, చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఇష్టం ఉన్నా లేకున్నా అన్నీ అలకరించుకొని...
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని..
శర్వానంద్.. వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు..
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈవెంట్ లో కీర్తి సురేష్ తో కలిసి సాయిపల్లవి ముఖ్య అతిధిగా మెరిసింది.
రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''శర్వానంద్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఒకే టైంలో షూట్ జరిగాయి. నేను పుష్ప సెట్ నుంచి...........
సినిమాలో స్క్రీన్ స్పేస్ దగ్గరనుంచి రెమ్యూనరేషన్స్ వరకూ ప్రతి విషయంలో పోటీ పడడమే కాకుండా తమకు హీరోయిజం చూపించేంత సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. అందుకే హీరోలతో..
మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని..
బ్యాక్ గ్రౌండ్ భారీగా లేదు కానీ హీరోగా ఎదిగాడు. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు ఈమధ్య శర్వానంద్ ఫేట్ ను మార్చేశాయి. అందుకే మళ్లీ తనదైన స్టైల్లో అట్రాక్ట్..
తాజాగా కొద్ది క్షణాల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో.. శర్వానంద్ వరుసగా పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటాడు. శర్వానంద్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి ఆ అమ్మాయిలు నచ్చకపోవడంతో......
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా ఇద్దరు హీరోయిన్స్ ని పిలవడం విశేషం. సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి చీఫ్ గెస్టులుగా.....