Rashtrapati bhavan

    ట్రంప్ కోసం రాష్ట్రపతి విందు…హాజరుకానన్న మన్మోహన్

    February 24, 2020 / 02:37 PM IST

    రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే

    JNU విద్యార్థులపై లాఠీ చార్జ్..అరెస్ట్ లు

    January 9, 2020 / 03:20 PM IST

    ఢిల్లీలోని జేఎన్‌యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�

    రాష్ట్రపతి భవన్‌లో నకిలీ ఇంటర్వ్యూలు: 22మంది అరెస్టు

    November 13, 2019 / 02:47 PM IST

    ఉద్యోగాలిస్తామని టోకరా పెట్టేవాళ్లు అక్కడాఇక్కడా కాదు. రాష్ట్రపతి భవన్ నే వేదికగా వాడుకున్నారు నలుగురు ఉద్యోగులు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న రాష్ట్రపతి భవన్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మభ్యపెట్టి మోసానికి పాల్పడ్డారు. అభ్యర్థుల నుంచి ర�

    జర్మనీ ఛాన్సలర్ కు రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్

    November 1, 2019 / 04:11 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�

    రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు సాదరస్వాగతం

    October 14, 2019 / 04:42 AM IST

    5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి

    2022కి కొత్త పార్లమెంట్ భవనం 

    September 13, 2019 / 02:22 AM IST

    2022 పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్‌ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా న�

    ఓటు వేసిన రాష్ట్రపతి

    May 12, 2019 / 03:48 AM IST

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓటు వేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-11,2019)ఉదయం కోవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోని మొత్త�

    “పద్మ” పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి 

    March 16, 2019 / 01:51 PM IST

    ఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో శనివారం వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్  అవార్డులను ప్రదానం చేశారు.  2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న రాష్ట్రపతి అవార్డ�

    పద్మ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

    March 11, 2019 / 06:22 AM IST

    ఢిల్లీ :  2019  పద్మ అవార్డుల ప్రదానోత్సవం  రాష్ట్ర పతి  భవన్లోని  దర్బార్ హాలులో సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 2019 పద్మ  అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. 112 మంది విజేతల్లో  ఈరోజు  56 మందికి ఆయన  పురస్కారాలు అంద�

10TV Telugu News