Home » ravichandran ashwin
మరో నాలుగు రోజుల్లో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 ఆరంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఆస్ట్రేలియా (Australia) తో ఆడనుంది.
ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వరంలా మారింది. జట్టు మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ అయిన అశ్విన్కు ఓటు వేయడంతో అనుకోకుండా వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు
స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) లో పాల్గొనే భారత తుది జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. వన్డే వరల్డ్ కప్లో రవిచంద్ర అశ్విన్ కు చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా..
వన్డే ప్రపంచకప్ 2023కి ముందు టీమ్ఇండియా చివరి వన్డే ఆడేసింది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రమైన చివరి వన్డే రాజ్కోట్ వేదికగా బుధవారం జరగనుంది.
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుని జోష్లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ మూడు వన్డేల మ్యాచ్ సిరీస్ను సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్, ఆసీస్ జట్లు తలపడ్డాయి.