-
Home » Rayachoti
Rayachoti
రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
Minister Ramprasad Reddy : రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 10టీవీతో ఆయన మాట్లాడుతూ..
మంత్రి రాంప్రసాద్రెడ్డి కన్నీరు.. పిలిపించి మాట్లాడిన చంద్రబాబు
విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
రసవత్తరంగా రాయచోటి వైసీపీ పాలిటిక్స్.. గడికోట శ్రీకాంత్రెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇస్తారా?
వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.
ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా..
నాకు ఇంత శాలరీ వస్తుందని.. అతడు ఆ మాట అన్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అవాక్కయ్యారు.
సొంతూళ్లో ఎడ్లబండి తోలి.. మాస్ డ్యాన్సులతో జాతరలో కుమ్మేసిన హీరో..
తాజాగా కిరణ్ అబ్బవరం డ్యాన్స్ వీడియోలు, పూజలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Tragedy : కన్నతండ్రి ఎదుటే వాగులో కొట్టుకుపోయి అక్కాతమ్ముడు మృతి
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.
ఎమ్మెల్యేతో ఢీ : రాయచోటిలో భగ్గమన్న విభేదాలు
కడప జిల్లా రాయచోటిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కాగా, మరొకరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే యువనేత. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. అ�
సీమను పూర్తిస్ధాయిలో అభివృధ్ది చేస్తా : రాయచోటికి వరాల జల్లు
కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�
సీమ జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం, మార్చి24న కడప జిల్లా బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం ఆయన 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55 గంటలకు బద్వేలులోని బ�