Re polling

    పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ట్విస్ట్.. ఈసీ కీలక నిర్ణయం.. ఆ రెండు కేంద్రాల్లో కొనసాగుతున్న రీ పోలింగ్

    August 13, 2025 / 07:46 AM IST

    పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.

    తెలంగాణ మున్సి పోల్..రీ పోలింగ్ ఎక్కడంటే

    January 23, 2020 / 02:10 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టెండర్ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తామని SEC గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 120 మ

    చంద్రగిరి ఫైట్ : రీ పోలింగ్‌పై టీడీపీ ఆందోళన

    May 16, 2019 / 06:40 AM IST

    చంద్రగిరిలో రాజకీయం హాట్ హాట్‌‌గా సాగుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈసీ ఆదేశాలను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థ�

    ఏపీలో రీపోలింగ్ ప్రారంభం: 5కేంద్రాల్లో 5064ఓట్లు

    May 6, 2019 / 02:02 AM IST

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాలలో రీపోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ(06 మే 2019) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగుతుంది. ఉదయం 7గంటలకు ప్ర�

    ఏపీలో రీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి 

    May 5, 2019 / 03:21 PM IST

    అమరావతి : ఏపీలో ఐదు స్థానాల్లో రేపు జరిగే రీపోలింగ్ కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవిఎం లు మోరాయించిన వెంటనే తగిన చర్యలు తీసుక

    ఏపీలో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌ : ఏర్పాట్లు ముమ్మరం

    May 4, 2019 / 04:36 AM IST

    ఏపీలో మే 6న రీ పోలింగ్‌ జరుగనుంది. ఐదు కేంద్రాల్లో రీ- పోలింగ్ నిర్వహించనున్నారు.  గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీ – పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావునపేట నియోజకవర్

    ఏపీలో రీ పోలింగ్..పోలింగ్ బూత్‌లు ఇవే

    May 2, 2019 / 01:01 AM IST

    ఏపీలో 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు CEC వెల్లడించింది. మే 6వ తేదీన రీపోలింగ్‌ జరపనున్నట్టు తెలిపింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నరసరావ

    తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

    April 24, 2019 / 09:42 AM IST

    అమరావతి:  ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి  ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.  ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో

10TV Telugu News