Home » reached
dead bodies reached to Hyderabad : విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని హైదరాబాద్లోని షేట్పేటకు తీసుకొచ్చారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు, కుటుంబ
sahara idols : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి…ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారాలను చూడగానే..భక్తి తన్మయత్వం చెం�
Second Boeing 777 for PM, President to land today రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన రెండో ప్రత్యేక బోయింగ్ 777 రెండో విమానం భారత్ చేరింది. ఎయిర్ ఇండియా వన్గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ�
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�
అమెరికాకు సాయంగా భారత్ పంపిన యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఆదివారం న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ పై పోరాటంలో �
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..
కరోనా ఎఫెక్ట్ : క్షేమంగా ఢిల్లీ చేరుకున్న సోనమ్ దంపతులు.. బాంద్రాలో జిమ్ తెరిపించిన షాహిద్ కపూర్..
రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిలికానాంధ్ర ఛైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కూచిపూడికి చేరుకున్నారు. అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఆస్పత్రి కమిటీతో పాటు దాతలతో సమావేశం కానున్నారు. ఆస్పత్రి వి�
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజమండ్రికి చేరుకున్నారు. బోటు ప్రమాద ఘటన అనంతరం జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఆయన వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి వచ్చి..తెలంగాణ వాసులను ఆయన పర