recovery

    కోలుకుంటున్న భారత్…ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రికవరీలు

    September 22, 2020 / 02:47 PM IST

    దేశంలో కరోనా మహమ్మారి‌ విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,

    కరోనాని జ‌యించిన100ఏళ్ళ బామ్మ‌

    September 17, 2020 / 03:37 PM IST

    100 సంవత్సరాల వయస్సున్న ఓ బామ్మ కరోనాని విజ‌య‌వంతంగా జ‌యించింది. అసోం రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గౌహతి సిటీలోని మ‌ద‌ర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్(100) ప‌ది రోజులక్రితం క‌రోనా భారిన ప‌డింది. చికిత్స నిమిత్తం గౌహ‌తిలోని మ‌హ

    ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

    September 13, 2020 / 07:05 PM IST

    Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �

    దేశంలో యాభై వేలకు చేరువలో కరోనా మరణాల సంఖ్య

    August 16, 2020 / 11:04 AM IST

    భారతదేశంలో ఇప్పటివరకు 25 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 63 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో 944 మంది చనిపోయారు. అమ�

    కరోనాతో అంతా ఆగమాగం..తెలంగాణకు రూ. 70 వేల కోట్ల నష్టం

    July 15, 2020 / 11:43 AM IST

    కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం

    7 రోజుల్లో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు..భారత్‌లో కరోనా కల్లోలం

    July 8, 2020 / 10:49 AM IST

    భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 22వేల 752 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. మరో 482 మంద�

    3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

    May 14, 2020 / 05:37 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�

    ఢిల్లీలో 3 జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్…కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న సీఎం

    April 29, 2020 / 08:59 AM IST

    ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ

    గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు

    March 10, 2020 / 01:46 AM IST

    సికింధ్రాబాద్  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.  మరోసారి నిర్ధారణ కోసం  బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపి�

    యూపీ అల్లర్లు : ప్రభుత్వఆస్తులు ధ్వంసం చేసిన వారికి నోటీసులు 

    December 26, 2019 / 03:54 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు  వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�

10TV Telugu News